మోడీని కలవడానికి ఆరాటపడుతున్న కేసీఆర్.. అందుకేనా?
తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు
కేంద్రానికి..
మోడీకి
చాలా దూరంగా..
అంటీముట్టనట్టు
వ్యవహరించేవారు.
కానీ
ఇప్పుడు పరిస్థితి మారింది..
ఇప్పుడు
కేసీఆర్ మోడీని కలవడానికి
తెగ ఆరాటపడుతున్నట్టు
తెలుస్తోంది.
మొన్నటి
వరకూ ఢిల్లీ పర్యటనలోనే ఉన్న
కేసీఆర్ కు మోడీని కలిసే
అవకాశం దక్కలేదు.
కావాలనే
అపాయింట్ మెంట్ ఇవ్వలేదో..
లేకపోతే
నిజంగానే టైమ్ లేక ఇవ్వలేదో
తెలియదు కాని మోడీని కలిసే
ఛాన్స్ కేసీఆర్ కు ఇవ్వలేదు.
అయితే
మళ్లీ కేసీఆర్ ఢిల్లీ
వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
నవంబర్
3
నుండి
5
వరకూ
ఢిల్లీలోనే పర్యటించి..మోడీని
కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు
తెలుస్తోంది.
ఈ
నేపథ్యంలో ఇంతలా కేసీఆర్
మోడీని కలవడానికి........See more
Comments
Post a Comment