రాజకీయాలు చేసుకోవడానికే ప్రత్యేక హోదా పనికొస్తోందా?
ప్రత్యేక
హోదా అంశంపై బీజేపీ నేతల మాటల
మధ్యే పొంతన కనబడటం లేదు.
కేంద్రమంత్రి
వెంకయ్యనాయుడు ఆ ప్రతిపాదన
ఇంకా నీతి ఆయోగ్ పరిశీలనలో
ఉందని చెపుతుంటే,
ఆర్ధిక
మంత్రి అరుణ్ జైట్లీ ఇక ఏ
రాష్ట్రానికి కూడా కొత్తగా
ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే
లేదని విస్పష్టంగా చెప్పారు.
ఆయన
బీహార్ ఎన్నికల ప్రచార సభలో
పాల్గొన్నప్పుడు ఈ విషయం
ప్రకటించారు.
సాధారణంగా
ఎన్నికల సమయంలో ఏ రాజకీయ
నాయకుడు పార్టీ విజయావకాశాలపై
ప్రతికూల ప్రభావం చూపించే
ఇటువంటి ప్రకటనలు చేయరు.
కానీ
బీహార్ రాష్ట్రానికి ప్రధాని
నరేంద్ర మోడి ఇప్పటికే
రూ.1.65లక్షల
కోట్లు మంజూరు చేస్తున్నట్లు
ప్రకటించి ఉన్నారు..........See more
Comments
Post a Comment