జి.హెచ్.ఎం.సి.కమీషనర్ సోమేశ్ కుమార్ బదిలీ!
తెలంగాణా
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి రాజీవ్ శర్మ 22
మంది
ఐ.ఏ.ఎస్.
అధికారులను
బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి
ఉత్తర్వులు జారీ చేసారు.
నిన్న
బదిలీ అయిన వారిలో జీ.హెచ్.ఎం.సీ.
కమిషనర్
సోమేశ్కుమార్,
జి.హెచ్.ఎం.సి.
స్పెషల్
కమిషనర్లు నవీన్ మిట్టల్,
జి.కిషన్
లు కూడా ఉన్నారు.
జి.హెచ్.ఎం.సి.
పరిధిలో
ఓటర్ల జాబితా సవరణ పేరిట
6,32,000
మంది
ఆంధ్రా ఓటర్ల పేర్లను తొలగించడంతో
కాంగ్రెస్,
తెదేపా,
బీజేపీలు
కేంద్ర ఎన్నికల సంఘానికి
పిర్యాదు చేయడంతో దీనిపై
విచారణ చేసేందుకు డిల్లీ
నుంచి పశ్చిమ బెంగాల్ సీఈవో
సునీల్ గుప్తా........See more
Comments
Post a Comment